New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-Government-.jpg)
తాజా కథనాలు
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. ఎన్నికల ముందు దాదాపు 1400 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల చేయాలని డీఈఓలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.