Vanga Geetha: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు తీవ్ర అస్వస్థత AP: పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అస్వస్థతకు గురయ్యారు. ఎఫ్.కె.పాలెంలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో అస్వస్థతకు లోనయ్యారు. ప్రచారం మధ్యలోనే ఆపేసి.. ఆఫీసుకు వెళ్లిపోయిన గీతకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గీతకు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగినట్లు వైద్యులు తెలిపారు. By V.J Reddy 18 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి YCP Vanga Geetha is Sick: పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అస్వస్థతకు గురయ్యారు. ఎఫ్.కె.పాలెంలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో అస్వస్థతకు లోనయ్యారు. ప్రచారం మధ్యలోనే ఆపేసి ఆఫీసుకు వెళ్లిపోయిన గీతాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో (Fever) వంగా గీత బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్, బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయని వైద్యులు పేర్కొన్నారు. 48 గంటలు రెస్ట్ అవసరమని గీతకు వైద్యుల సూచన చేశారు. Also Read: సీఎం జగన్పై దాడి కేసులో కీలక పరిణామం #vanga-geetha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి