IAS Transfers In AP: ఏపీలో ఎన్నికల వేళ ఈసీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పలువురు ఉన్నతాధికారులపై వేటు వేసింది. వేటు పడిన వారిలో ముగ్గురు ఐఏఎస్లు, ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు ఉన్నారు. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి పంపాలని స్టేట్ సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.
పూర్తిగా చదవండి..IAS Transfers In AP: ఏపీలో ఎన్నికలు.. ఈసీ షాకింగ్ డెసిషన్!
మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉన్నత అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ బదిలీ వేటులో ముగ్గురు ఐఏఎస్ అధికారుల, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ ఉన్నారు. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది
Translate this News: