Guntur YCP: గుంటూరులో వైసీపీ నేతలపై ఈసీకి ఫిర్యాదు

AP: గుంటూరు మిర్చియార్డులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేశారని సీఈవో కార్యాలయానికి ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.

New Update
Guntur YCP: గుంటూరులో వైసీపీ నేతలపై ఈసీకి ఫిర్యాదు

AP: గుంటూరు మిర్చియార్డులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేశారని సీఈవో కార్యాలయానికి ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు