Guntur YCP: గుంటూరులో వైసీపీ నేతలపై ఈసీకి ఫిర్యాదు AP: గుంటూరు మిర్చియార్డులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేశారని సీఈవో కార్యాలయానికి ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 28 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP: గుంటూరు మిర్చియార్డులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వైసీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేశారని సీఈవో కార్యాలయానికి ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ. గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. #ap-elections #guntur-ycp-leaders మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి