ఏపీలో టీడీపీ కూటమికి రెబల్స్ షాక్ ఇచ్చారు. అగ్ర నేతలు ఎంత బుజ్జగించినా.. అనేక మంది రెబల్స్ తమ నామినేషన్లను వెనక్కి తీసుకోలేదు. టీడీపీకి ఆరు చోట్ల, జనసేనకు ఒక చోట, బీజేపీకి మూడు చోట్ల రెబల్స్ ఉన్నారు. మరో వైపు జనసేన పోటీ చేయని చోట ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తును ఈసీ కేటాయించింది. ఇది కూడా కూటమికి తలనొప్పిగా మారే అవకావం ఉంది. విజయనగరం, జగ్గయ్యపేట, జగ్గంపేటలో గ్లాస్ గుర్తును ఇతరులకు కేటాయించారు.
పూర్తిగా చదవండి..AP Elections 2024: కూటమికి షాక్.. రెబల్స్ బరిలో ఉన్న ఆ 10 సీట్లివే!
ఏపీలో కూటమికి రెబల్స్ బిగ్ షాక్ ఇచ్చారు. దాదాపు పది చోట్ల రెబల్స్ బరిలో ఉన్నారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించడం సైతం కూటమికి ఇబ్బందిగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.
Translate this News: