వైసీపీ మేనిఫెస్టోకు విలువ ఎక్కడిది?: షర్మిల- LIVE

గత మేనిఫెస్టోను అమలు చేయకుండా వైసీపీ నేడు విడుదల చేసిన కొత్త మేనిఫెస్టోకు విలువ ఎక్కడ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేక హోదాపై ఎప్పుడైనా పోరాటం చేశారా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం ఏమైందన్నారు. షర్మిల ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
వైసీపీ మేనిఫెస్టోకు విలువ ఎక్కడిది?: షర్మిల- LIVE

Advertisment
తాజా కథనాలు