Gouthu Sireesha: నాడు కోడికత్తి.. నేడు రాళ్ల దాడి: జగన్ పై గౌతు శిరీష ఫైర్ ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ నేతలు రాళ్ల దాడి అంటూ డ్రామాలు ఆడుతున్నారని పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ పై దాడి చేయించింది జగనే అని ఆరోపించారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 15 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి నాడు కోడికత్తి, నేడు రాళ్ల దాడి లాంటి డ్రామాలు జగన్ కి అలవాటేనని పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష (Gouthu Sireesha) అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడుల నాటకం ఆడుతోందని ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా చేయడానికే జగన్ చికట్లో రాళ్ల దాడి చేయించుకున్నాడని ఆరోపించారు. చంద్రబాబు (Chandrababu), పవన్ పై (Pawan Kalyan) దాడి చేయించింది జగనే అని అన్నారు. పలాస నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో జోష్ పెంచనుందన్నారు శిరీష. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. ఇది కూడా చదవండి: Kurnool: ఎన్డీఏ కూటమిలో విభేదాలు.. బాలకృష్ణ సభకు దూరంగా జనసేన, బీజేపీ #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి