AP Elections 2024: విశాఖలో నోట్ల కట్టల కలకలం

AP: విశాఖలో కారులో నోట్ల కట్టల కలకలం రేపింది. ఆర్కే బీచ్ పాండురంగపురంలో కోటిన్నర నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును కారులోనే ఉంచి నిందితులు పరారయ్యారు. నగదు ఎవరిదనే అంశంపై పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

AP Elections 2024: విశాఖలో నోట్ల కట్టల కలకలం
New Update

AP Elections 2024: ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తరలిస్తున్న నగదు పట్టివేత కలకలం రేపింది. సుమారు కోటిన్నర రూపాయల నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలతో ఈ నగదు వ్యవహారం బయటపడింది. విశాఖలోని బీచ్ కు సమీపంలో గల పాండురంగపురంలో కారులో తరలిస్తున్న కోటిన్నర నగదును సి విజిల్ ఫిర్యాదుతో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి పట్టుకుంది. ఆ కారులో నగదును గుర్తించడంతో కారు వదిలి నిందితులు పరారయ్యారు.

#vishaka-money
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి