ఏపీలో రీపోలింగ్.. సీఈఓ కీలక ప్రెస్ మీట్-LIVE

ఏపీలో 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదైందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివాదాలు జరిగిన ప్రాంతాల్లో రీ-పోలింగ్ జరపాలని ఎలాంటి వినతులు రాలేదన్నారు. రేపు అబ్జర్వర్లు, ఆర్వోలతో స్క్రూటినీ తర్వాతనే ఈ విషయంపై నిర్ణయం ఉంటుందన్నారు. ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

New Update
ఏపీలో రీపోలింగ్.. సీఈఓ కీలక ప్రెస్ మీట్-LIVE

Advertisment
Advertisment
తాజా కథనాలు