జనసేనకు షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు ఏపీలో జన సేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడు ఎం శ్రీనివాస్, కొవ్వూరు వీరమహిళా విభాగం నేత చెట్టి సుభాషిణి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. By Nikhil 06 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి