/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/darsi-tdp-candidate-interview--jpg.webp)
దర్శి నుంచి పోటీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. ఎన్నికల ప్రచారంలో ఉన్న లక్ష్మి ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తన గెలుపు తర్వాత దర్శిలో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తమ తాతగారు, టీడీపీ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో డెవలప్మెంట్ ఆగిపోయిందన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం ఖాయం.. అభివృద్ధి చేయడం ఖాయమన్నారు. గొట్టిపాటి లక్ష్మి పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి.