/rtv/media/media_files/2025/05/23/wNWLg2h56JEBdYe79bol.jpg)
Live News Updates
🔴Live News Updates:
MLC kavitha VS KTR: కేటీఆర్ కడుపు నిండా కుట్రలే.. ఆయన నాయకత్వం అట్టర్ ఫ్లాప్.. కవిత సంచలనం!
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత టోన్ పెంచారు. ఇన్ డైరెక్ట్ గా కేటీఆర్ను ఉద్దేశించి మాటలు తూటాలు పేల్చారు. బీఆర్ఎస్ లో తనకు ఒకే ఒక నాయకుడు కేసీఆర్(KCR) మాత్రమేనని, మరో నాయకుడు లేరంటూ తేల్చి చెప్పారు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని తాను అంగీకరించనని కూడా కవిత వెల్లడించారు. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్నారు. నాకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా ఉందా అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని కొంతమంది చెప్పుకుంటున్నారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దవాళ్లా అంటూ సొంత పార్టీ లీడర్లను కవిత నిలదీశారు.
చిచోరా రాజకీయాలు చేయను
కేసీఆర్కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలపలేదని, ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేస్తున్నారన్నారు కవిత. తాను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయనని, హుందాగా ఉంటానని చెప్పుకొచ్చారు. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసనని కవిత తెలిపారు. కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సిన పనులు చేయాలని ట్వీట్లు చేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. పార్టీ చేయాల్సిన సగం పనులు తాను జాగృతితో చేస్తున్నానని వెల్లడించారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారని కవిత చెప్పకనే చెప్పారని అర్ధం అవుతోంది.
Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్కి శిక్ష ఏంటో తెలుసా?
తాను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి వందశాతం ప్రస్తావన జరిగిందని.. అందుకు తాను ఒప్పుకోలేదని కవిత వెల్లడించారు. తాను పార్టీలో ఉంటే కుదరదని.. తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర జరుగుతుందని కవిత వాపోయారు. తాను కేసీఆర్ లాగే తిక్కదాన్ని అని పదవులు,పైసలు దేన్ని లెక్కచేయనని చెప్పుకొచ్చారు. సూటిగా మాట్లాడుతా, కుట్రలు చేయనని తేల్చి చెప్పారు. పదవులు పట్టుకుని వేలాడటం తనకు రాదన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ ఆరోపణలు వచ్చినప్పుడు తాను కేసీఆర్ వద్దకు వెళ్లి రాజీనామా చేస్తానని చెప్పానని.. తన పైన కోపంతో నీ మీద కక్ష చేస్తున్నారు రాజీనామా వద్దని కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో నీ గెలుపు కోసం ఎమ్మెల్యేలు పనిచేయలేదని తనకు లేటుగా తెలిసిందని కేసీఆర్ చెప్పారని అన్నారు కవిత.
Also Read: మధ్యప్రదేశ్లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి
-
May 29, 2025 18:47 IST
కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
May 29, 2025 18:46 IST
పాకిస్తాన్తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు
-
May 29, 2025 18:45 IST
కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
2021లో కరోనా సమయంలో ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన సంభాషణ ఆడియో ప్రస్తుతం వైరలవుతోంది. ఆస్పత్రిలో సరిపడా పడకలు లేవని చికిత్స తీసుకుంటున్న ఓ మహిళా పేషంట్ ని చంపేయమని డాక్టర్ దేశ్ పాండే మరో డాక్టర్ డాంగే కి చెప్పాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉద్గిర్ ఆస్పత్రిలో జరిగింది.
-
May 29, 2025 17:18 IST
జూన్ 10 నాటికి జగన్ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
May 29, 2025 17:04 IST
పాక్ ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. భారత్పై మరోసారి విద్వేష ప్రసంగం
-
May 29, 2025 16:08 IST
మావోయిస్టులకు బిగ్ షాక్.. హిడ్మా అరెస్టు
మావోయిస్టులకు మరో బిగ్ షాక్ తగిలింది. కీలక నేత కుంజం హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కోరాపుట్లో హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
-
May 29, 2025 14:57 IST
కవిత వ్యాఖ్యలు క్షమించరానివి.. బీఆర్ఎస్ ఫస్ట్ రియాక్షన్!
-
May 29, 2025 13:47 IST
BIG BREAKING: యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ అరెస్టు
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను పోలీసులు చెన్నై ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు నమోదు కావడంతో అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ బైక్ టూర్ కంప్లీట్ చేసి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు.
Case filed against YouTuber Baiya Sunny Yadav Photograph: (Case filed against YouTuber Baiya Sunny Yadav) -
May 29, 2025 13:04 IST
BIG BREAKING: పహల్గాం ఉగ్రదాడి.. మరో ఇంటి దొంగ అరెస్ట్
-
May 29, 2025 13:04 IST
Bathini Fish Prasadam: ఆ రోజు నుంచే చేప ప్రసాదం పంపిణీ.. కేవలం వీరికి మాత్రమే
-
May 29, 2025 13:03 IST
Show Cause Notice to MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షోకాజ్ నోటీసులు
-
May 29, 2025 12:03 IST
BIG BREAKING: బీజేపీలో BRS విలీనం.. ముందే చెప్పిన RTV రవి ప్రకాష్!
-
May 29, 2025 11:55 IST
BIG BREAKING : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కవిత సంచలన కామెంట్స్
-
May 29, 2025 11:54 IST
BIG BREAKING: ప్రముఖ నటుడు కన్నుమూత
-
May 29, 2025 10:52 IST
Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన జ్యురీ.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
-
May 29, 2025 09:14 IST
RCB VS PBKS: ఫైనల్స్ కు వెళ్ళేది ఎవరు? క్వాలిఫయర్ 1లో ఈరోజు పంజాబ్ × బెంగళూరు
-
May 29, 2025 09:13 IST
USA: యూఎస్ సిటిజెన్ పోస్టులను సెన్సార్ చేస్తే వీసా నిషేధం..అమెరికా మరో నిర్ణయం
అమెరికా ప్రభుత్వం వరుసపెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా యూఎస్ సిటిజెన్స్ సోషల్ మీడియా పోస్టులను ఎవరు సెన్సార్ చేసినా సరే వెంటనే వీసాలను రద్దు చేస్తామని చెప్పింది. దీని ద్వారా విదేశీయుల పట్ల కఠినంగా ఉంటామని మెసేజ్ ఇచ్చింది.
US Secretary of State Marco Rubio -
May 29, 2025 09:13 IST
Elon Musk: డోజ్ నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్
-
May 29, 2025 09:10 IST
జానీ మాస్టర్పై లైంగిక వేధింపులు.. శ్రష్టిపై సుకుమార్ ప్రశంసలు
-
May 29, 2025 09:09 IST
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు
-
May 29, 2025 09:09 IST
పాపం.. వివాహేతర సంబంధం ఒకరు మృతి.. మరొకరు ఆత్మహత్యాయత్నం
-
May 29, 2025 09:08 IST
Shehbaz Sharif : హీరోయిన్ను చూస్తూ సొల్లు కార్చుకున్న పాక్ పీఎం!(VIDEO)
-
May 29, 2025 06:48 IST
Illegal Affair : మాములు స్కెచ్ కాదు.. ప్రియుడితో పారిపోయేందుకు దృశ్యం సీన్ రిపీట్
-
May 29, 2025 06:48 IST
KAVERI JET ENGINE: రక్షణరంగంలో ఇండియా మరో అద్భుతం
Chandrababu EC Notice : చంద్రబాబుకు ఈసీ నోటిసులు.. 24 గంటలు డెడ్లైన్!
ఏపీ సీఎం జగన్పై టీడీపీ సోషల్ మీడియా వింగ్ అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు సమాచారం.దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుపై స్పందించిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. 24గంటల్లో పోస్టులు డిలీట్ చేయాలని ఆదేశించారు.
EC Notice : ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చిందో లేదో ఎలక్షన్ కమిషన్(Election Commission) దూకుడు పెంచింది. నిబంధనలు ఉల్లంఘించినవారికి నోటిసులు పంపుతోంది. చిన్న పెద్దా లీడర్లని తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఏపీ సీఎం జగన్(CM Jagan) పై టీడీపీ సోషల్ మీడియా(Social Media) వింగ్ అభ్యంతరకర పోస్టులు పెట్టినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటోంది వైసీపీ.
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చంద్రబాబుకి నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా జగన్పై సోషల్మీడియాలో పెట్టిన అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఈ పోస్టులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
మోదీపై ఈసీకి ఫిర్యాదు:
మరోవైపు ప్రధాని మోదీ(PM Modi) పై ఏపీ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు అందింది. ఏపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భారత్ వైమానిక దళ హెలికాఫ్టర్ను ఉపయోగించిన మోదీపై టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఫిర్యాదు చేశారు. ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ర్యాలీలో మోదీ ప్రసంగించడాన్ని గోఖలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారికి రాసిన లేఖలో ప్రస్తావించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 5236 టెయిల్ నంబర్ గల ఐఏఎఫ్ హెలికాప్టర్ లో ప్రధాని ర్యాలీ వేదిక వద్దకు చేరుకున్నారని గోఖలే చెప్పారు.
Also Read : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు ఆ కీలక బాధ్యతలు.. కన్ఫామ్ చేసిన కేసీఆర్!
🔴Live News Updates: కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Bayya Sunny Yadav: భయ్యా సన్ని యాదవ్కు పాకిస్థాన్తో లింక్ ?.. NIA విచారణ
పాక్ నుంచి వచ్చిన భయ్యా సన్ని యాదవ్ను చెన్నై ఎయిర్పోర్టులో NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్లో అతడు ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉన్నాడా ? Latest News In Telugu | Short News
Vijay Sai Reddy: జూన్ 10 నాటికి జగన్ అరెస్టు ఖాయం.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్టవ్వడం ఖాయమని.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. జూన్ 10లోపు జగన్ అరెస్టవుతారని చెప్పారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది. Short News | Latest News In Telugu | వాతావరణం | గుంటూరు | శ్రీకాకుళం | ఆదిలాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Covid 19 Latest Update: ఏపీలో మరో మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
RCB : ఐపీఎల్ హిస్టరీ రిపీట్ అయితే.. ఈ సాలా కప్ నమ్దే
Jyothi: ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ లో తెలుగు అథ్లెట్ కు గోల్డ్
RCB vs Punjab: ఫైనల్స్కు దూసుకెళ్లిన RCB.. ఈ సాలా కప్ నమ్దే..
BIG BREAKING: కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొత్త పదవులు
Prime Minister Modi: ఆపరేషన్ సిందూర్ ఇంకా ఉంది.. పాకిస్తాన్లోకి వెళ్లి 3సార్లు దాడులు