New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Chandrababu-Pawan-Kalyan-.jpg)
సచివాలయంలో తన ఛాంబర్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తొలిసారి తన ఛాంబర్ కు వచ్చిన పవన్ ను అలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు చంద్రబాబు. పవన్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు.