Jagan delhi tour postponed: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. నిజానికి ఇవాళ(సెప్టెంబర్ 13) సాయంత్రం ఆయన ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. దీంతో జగన్ తన టూర్ వాయిదా వేసుకున్నారని రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం(సెప్టెంబర్ 14) మధ్యప్రదేశ్ పర్యటనకు వెళుతున్నారు. ఆయన అపాయింట్మెంట్ కూడా ఖరారు కాలేదని సమాచారం.
పూర్తిగా చదవండి..BREAKING: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ టూర్ వాయిదా
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. నిజానికి ఇవాళ(సెప్టెంబర్ 13) సాయంత్రం ఆయన ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదు. దీంతో జగన్ తన టూర్ వాయిదా వేసుకున్నారని రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం(సెప్టెంబర్ 14) మధ్యప్రదేశ్ పర్యటనకు వెళుతున్నారు. ఆయన అపాయింట్మెంట్ కూడా ఖరారు కాలేదని సమాచారం.
Translate this News: