పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఔట్.. ఇక కేవలం రాజముద్ర మాత్రమే!

సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. కొత్త పట్టా పాస్ పుస్తకాలను చంద్రబాబు విడుదల చేశారు. గత పాస్ పుస్తకాలపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉండగా.. తొలగించారు. కేవలం రాజముద్ర మాత్రమే ఉండేలా ఈ పాస్ పుస్తకాలను రూపొందించారు.

New Update
పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఔట్.. ఇక కేవలం రాజముద్ర మాత్రమే!

Advertisment
తాజా కథనాలు