మురికి కాల్వల దగ్గరకు కూడా వస్తా: చంద్రబాబు

త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాలకు, మురికి కాల్వల వద్దకు కూడా పోతానన్నారు. ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. త్వరలో 1995 నాటి చంద్రబాబును చూస్తార‌న్నారు. అధికారులతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

New Update
AP: మదనపల్లి ఘటనపై సర్కార్ సీరియస్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు..!

Advertisment
తాజా కథనాలు