భీమవరంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా పర్యటన భీమవరంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యటించారు. ఈవీఎంలు భద్రపరిచిన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, బీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. సీఈవో వెంట కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు ఉన్నారు. By Nikhil 30 May 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update Follow Us షేర్ చేయండి #NULLమా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండిఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertismentతాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి