భీమవరంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా పర్యటన

భీమవరంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యటించారు. ఈవీఎంలు భద్రపరిచిన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, బీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. సీఈవో వెంట కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు ఉన్నారు.

New Update
భీమవరంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా పర్యటన
Advertisment
తాజా కథనాలు