/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ap-elections-live-updates-1.jpg)
-
May 13, 2024 18:43 IST
తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివ కుమార్పై కేసు నమోదు
-
May 13, 2024 18:20 IST
ఏపీలో సాయంత్రం 6 గంటల వరకు 75 శాతం పోలింగ్ నమోదు
-
May 13, 2024 18:07 IST
ఏపీ, తెలంగాణలో ముగిసిన పోలింగ్.. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికే ఓటు వేసే అవకాశం
-
May 13, 2024 17:58 IST
తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా
-
May 13, 2024 17:34 IST
ఏపీలో సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదు
-
May 13, 2024 17:31 IST
తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదు
తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు అత్యధికంగా జహీరాబాద్ లో 63.96%... అత్యల్పంగా హైదరాబాద్ లో 29.47% పోలింగ్ నమోదు
-
May 13, 2024 17:30 IST
ఓటర్లకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్
-
May 13, 2024 17:29 IST
ఇంకా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే పోలింగ్ కేంద్రానికి వెళ్ళి క్యూలైన్ లో నిలబడండి: టీడీపీ
ఇంకా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే పోలింగ్ కేంద్రానికి వెళ్ళి క్యూలైన్ లో నిలబడండి. ఓటు వేసి, ఈ అరాచక శక్తిని తరిమి కొట్టండి. మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. సాయంత్రం 6 లోపు క్యూలో ఉంటే చాలు, ఎంతసేపైనా మీరు ఓటు వేసే వరకు మీకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తుంది.
#VoteForAlliance… pic.twitter.com/BetZLnusL8— Telugu Desam Party (@JaiTDP) May 13, 2024
-
May 13, 2024 17:25 IST
ఎస్సై దాడి.. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
* కామారెడ్డి జిల్లా దోమకొండ ముత్యంపేటలో ఆందోళన
* రోడ్డుపై నిలబడిన బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎస్సై గణేశ్ దాడి
* ఎస్సై తీరును నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
* ఎస్సై గణేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్ -
May 13, 2024 17:20 IST
శ్రీకాకుళం జిల్లా- పాతపట్నం నియోజకవర్గం.. కొత్తూరు మండలంలో భారీగా కురుస్తున్న వర్షం.. వర్షం కురుస్తున్నా ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.
శ్రీకాకుళం జిల్లా- పాతపట్నం నియోజకవర్గం.. కొత్తూరు మండలంలో భారీగా కురుస్తున్న వర్షం.. వర్షం కురుస్తున్నా ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు.#APElections2024 #Srikakulam #HeavyRains #MyVoteMyRtv #RTV pic.twitter.com/LCq68NQP0H
— RTV (@RTVnewsnetwork) May 13, 2024
-
May 13, 2024 17:12 IST
నల్గొండ: స్వగ్రామం బ్రాహ్మణవెళ్లంలలో ఓటు వేసిన రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ
-
May 13, 2024 17:01 IST
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెంలో ఈవీఎంల ధ్వంసం.. ఈవీఎంలను పగలగొట్టిన టీడీపీ కార్యకర్తలు.. నిలిచిన పోలింగ్
-
May 13, 2024 17:00 IST
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కాల్పులు జరిపిన పోలీసులు.. స్థానిక ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పాల్పడ్డవారినీ కంట్రోల్ చేస్తూ రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం...
-
May 13, 2024 16:57 IST
ఏలూరులో ఓటు హక్కును వినియోగించుకున్న వయో వృద్దురాలు.
-
May 13, 2024 16:53 IST
వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనవాసరెడ్డి ఇంటిపై టీడీపీ వర్గీయుల దాడి
-
May 13, 2024 16:49 IST
120కిపైగా హింసాత్మక ఘటనలు.. సీఈసీకి టీడీపీ ఫిర్యాదు
-
May 13, 2024 16:48 IST
ఏపీ ఎన్నికల్లో హింస.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు
-
May 13, 2024 16:46 IST
జూబ్లీ క్లబ్లో ఓటు హక్కు వినియోగించుకున్న రామ్ చరణ్, ఉపాసన
#WATCH | Hyderabad, Telangana: Actor Ram Charan and his wife Upasana Kamineni cast their votes at a polling booth in Jubilee Hills. pic.twitter.com/JFeu8RflMC
— ANI (@ANI) May 13, 2024
-
May 13, 2024 16:45 IST
ఓటు హక్కును వినియోగించుకున్న మహేష్ బాబు
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని పబ్లిక్ స్కూల్ పోలింగ్ స్టేషన్లో తన సతీమణి నమ్రతా శిరోద్కర్తో కలిసి నటుడు మహేష్బాబు ఓటు వేశారు.
#WATCH | Telangana: Actor Mahesh Babu along with his wife Namrata Shirodkar arrived to cast his vote at Jubilee Hills public school polling station in Hyderabad. pic.twitter.com/UOvAz8KkmF
— ANI (@ANI) May 13, 2024
-
May 13, 2024 16:07 IST
ఏపీలో మూడు నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ ముగిసింది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
-
May 13, 2024 16:01 IST
తెలంగాణలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో పోలింగ్ ముగిసింది
-
May 13, 2024 16:00 IST
మధ్యాహ్నం 3 గంటల వరకు ఏపీలో అత్యధికంగా చిత్తూరులో 61.94%.. అత్యల్పంగా విశాఖలో 46.01% పోలింగ్ నమోదు అయింది
-
May 13, 2024 15:58 IST
శ్రీ సత్య సాయి జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల నాటికి నమోదైన పోలింగ్ శాతం.
-
May 13, 2024 15:50 IST
ఏలూరు జిల్లా వ్యాప్తంగా 3 గంటలకు 57.11% పోలింగ్ నమోదయింది.
♦️చింతలపూడి:54.3%
♦️దెందులూరు:58.06%
♦️ఏలూరు:52.8%
♦️కైకలూరు:57.42%
♦️నూజివీడు:61.5%
♦️పోలవరం:53.48%
♦️ఉంగుటూరు:58.11% -
May 13, 2024 15:47 IST
ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు
-
May 13, 2024 15:38 IST
ఉమ్మడి విజయనగరం జిల్లాలో మ. 3 గం.ల వరుకు నమోదైన పోలింగ్
* చీపురుపల్లి నియోజకవర్గం 60.34
* బొబ్బిలి నియోజకవర్గం 57.21
* గజపతినగరం నియోజకవర్గం 59.64
* విజయనగరం నియోజకవర్గం 52.1
* నెల్లిమర్ల నియోజకవర్గం 51.92
* శృంగవరపుకోట నియోజకవర్గం 55.79
* ఓవరాల్ గా విజయనగరం పార్లమెంట్ 56 శాతం నమోదు
* కురుపాం నియోజకవర్గం 52 శాతం నమోదు
* సాలూరు నియోజకవర్గం 48.09 శాతం నమోదు
* పార్వతీపురం నియోజకవర్గం 54. 62 శాతం నమోదు -
May 13, 2024 15:35 IST
ఓటేసేందుకు మొగ్గు చూపని హైదరాబాద్ వాసులు..
#Hyderabad—- With low percentage of voting being recorded in Hyderabad Parliament Constituency, people were spotted knocking the gates and doors of residents to come out and vote. pic.twitter.com/ep9DZwLe1G
— @Coreena Enet Suares (@CoreenaSuares2) May 13, 2024
-
May 13, 2024 15:30 IST
ఓటు హక్కును వినియోగించుకున్న మహబూబాబాద్ ఎస్పీ సుధీర్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని FRO Centre లో గల ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS. అనంతరం ఎస్పీ.. మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి ఓటరు తన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.
-
May 13, 2024 15:22 IST
ఏపీలో కొనసాగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం నమోదు
-
May 13, 2024 15:16 IST
కేటీఆర్, ఈటల రాజేందర్ పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
-
May 13, 2024 14:53 IST
వైసీపీ దాడులపై చంద్రబాబు గరం
నేటి పోలింగ్ లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే... కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం... తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి పై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ… pic.twitter.com/h20Rh8Jv8f
— N Chandrababu Naidu (@ncbn) May 13, 2024
-
May 13, 2024 14:48 IST
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
-
May 13, 2024 14:34 IST
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్ ఆర్పీ ఠాకూర్పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారు.. మంగళగిరి టీడీపీ ఆఫీస్ వేదికగా అధికారులను బెదిరిస్తున్నారు.. టీడీపీ ఆఫీస్లో కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు-వైసీపీ
-
May 13, 2024 14:31 IST
ఉప్పల్ లో విషాదం.. ఓటు వేయడానికి వెళ్లిన మహిళ గుండె పోటుతో మృతి
ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్కు వెళ్లి కుప్పకూలిన భరత్ నగర్ కి చెందిన విజయ లక్ష్మి.. ఆస్పత్రికి తరలించిన పోలింగ్ సిబ్బంది, స్థానికులు.. గుండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారించిన డాక్టర్
-
May 13, 2024 14:31 IST
అనంతపురం జిల్లాలో -1 గంటల సమయానికి పోలింగ్ శాతం
♦️రాయదుర్గం - 40.39%
♦️ఉరవకొండ - 44.3 %
♦️గుంతకల్లు - 38.38 %
♦️తాడిపత్రి - 40.01 %
♦️శింగణమల 32.62 %
♦️అనంతపురం అర్బన్ 42.27 %
♦️కళ్యాణదుర్గం - 27.57 %
♦️రాప్తాడు - 41.30 %
♦️అనంతపురం పార్లమెంట్ మొత్తం 37.93 %
♦️మొత్తం : 38.35 % -
May 13, 2024 14:27 IST
తమ్మినేని సతీమణిపై ఈసీకి దేవినేని ఉమా ఫిర్యాదు
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం సతిమణి వాణిశ్రీ ఆమదాలవలసలోని పోలింగ్ బూత్లో అక్రమాలకు పాల్పడినట్లు ఈసీకి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు లేఖ రాశారు.
-
May 13, 2024 14:23 IST
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తల దాడి.. పరిస్థితి ఉద్రిక్తత
-
May 13, 2024 14:18 IST
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 గంట వరకు నమోదు అయినా పోలింగ్ శాతం..40.38
- అదిలాబాద్ -50.18
- భువనగిరి -46.49
- చేవెళ్ల -34.56
- హైదరాబాద్ -19.37
- కరీంనగర్-45.11
- ఖమ్మం-50.63
- మహబూబాబాద్-48.81
- మహబూబ్ నగర్ -45.84
- మల్కాజ్ గిరి-27.69
- మెదక్-46.72
- నాగర్ కర్నూల్ -45.88
- నల్గొండ-48.48
- నిజామాబాద్-45.67
- పెద్దపల్లి-44.87
- సికింద్రబాద్-24.91
- వరంగల్-41.23
- జహీరాబాద్-50.71
- సికింద్రబాద్
- కంటోన్మెంట్..29.03
-
May 13, 2024 14:14 IST
ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26% పోలింగ్
-
May 13, 2024 14:12 IST
విజయవాడలోని కమాండ్ సెంటర్ నుంచి పోలింగ్ పరిశీలిస్తున్న ఈసీ
Step inside the heart of democracy! Our Command Center is buzzing with energy as dedicated teams work tirelessly to ensure smooth sailing for today's AP Elections. From monitoring polling stations to addressing any hiccups, every move is a step towards a fair and transparent… pic.twitter.com/1BNYvEZTK2
— Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) May 13, 2024
-
May 13, 2024 14:11 IST
అరకులో బారులుదీరిన ఓటర్లు
From the remote corners of Aruku to the PVTG thandaas in ASR District, every vote matters!
Pedaganghavaram & Pedaraaba witnessed enthusiastic participation, showcasing the spirit of democracy across diverse communities.#APElections2024 #SVEEP #ChunavKaParv #DeshKaGarv #ECI… pic.twitter.com/vkVwr4Shm1
— Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) May 13, 2024
-
May 13, 2024 14:10 IST
విజయవాడలో ఓటు వేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్
#AndhraPradesh Governor Sri S. Abdul Nazeer exercised his voting rights at Green Polling Station in Vijayawada.#PollsWithAkashvani #LokSabhaElections #GeneralElections2024 #Elections2024@ECISVEEP @CEOAndhra pic.twitter.com/kdZQezFEAL
— All India Radio News (@airnewsalerts) May 13, 2024
-
May 13, 2024 14:06 IST
తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ కుమారుడు హిమాన్షు
.@TheHimanshuRaoK after casting his vote #ParliamentElection2024 pic.twitter.com/nHnas4Xa6w
— Sarita Avula (@SaritaAvula) May 13, 2024
-
May 13, 2024 13:59 IST
ఏపీలో ఇప్పటివరకు ఓటేసిన కోటిన్నర మంది ఓటర్లు
-
May 13, 2024 13:55 IST
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఎన్నికల సంఘం సీరియస్.. కేసు నమోదు చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు
-
May 13, 2024 13:27 IST
సీఎం రేవంత్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు
-
May 13, 2024 13:09 IST
వికారాబాద్ పట్టణం లోని సంగం లక్ష్మి బాయి పాఠశాలలో ఓటు వేసిన ఎస్పీ కోటిరెడ్డి
-
May 13, 2024 13:07 IST
మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన రంజిత్ రెడ్డి
-
May 13, 2024 13:01 IST
సత్యసాయి జిల్లాలో పోలింగ్ను బహిష్కరించిన ఓటర్లు..
-- తమకు రోడ్లు వేయలేదని..తాగునీరు లేదని బహిష్కరణ
-- ఓటింగ్ను బహిష్కరించిన హిందూపురం కిరికెర పంచాయితీలోని..
-- కే బసవనపల్లి ఇందిరమ్మ కాలనీ ప్రజలు
-- మరోవైపు చిలమత్తూరు మండలం వీరాపురంలో ఉద్రిక్తత
-- హుస్సేన్ పురంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ -
May 13, 2024 13:00 IST
ఎన్నికల సిబ్బందితో నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆందోళన
నిజామాబాద్ ఎన్నికల అధికారితో బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి వాగ్వాదం..#dharmapuriarvind pic.twitter.com/xhruwVPs6s
— RTV (@RTVnewsnetwork) May 13, 2024