ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం ఎల్లాపురం గ్రామంలోని తమ్మిలేరు వాగు వద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో అదే గ్రామానికి చెందిన యువకుడు గల్లంతయినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. వాగులో గల్లంతయిన వ్యక్తి నర్రా శ్రీ బాబుగా (17) తోటి విద్యార్థులు తెలిపారు. వీరంతా ఏలూరు శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..నూజివీడులో విషాదం, ఈతకు పోయి శవమైన యువకుడు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో విషాదం నెలకొంది. నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఇందులో ఒక యువకుడు గల్లంతు అవ్వడంతో వెంకటాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరంతా ఏలూరు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైనా బాలుడి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు.
Translate this News: