/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-8-3-jpg.webp)
Sajjala Ramakrishna Reddy: మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రభుత్వ సలహాదారుడిగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి కీలక పదవి అప్పగించారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ గా సజ్జలను జగన్ నియమించారు. ఈ మేరకు వైసీపీ ప్రకటన విడుదల చేసింది.
పార్టీ అధ్యక్షులు @ysjagan గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియమించడం జరిగింది. pic.twitter.com/IyskLyGyow
— YSR Congress Party (@YSRCParty) November 15, 2024
NEWS IS BEING UPDATED...