Ka Paul: ఏపీ రాజకీయాల గురించి కేఏ పాల్ కామెంట్స్!
భారత దేశంలో అంబేడ్కర్ అన్ని మతాల వారికి కూడా సమాన హక్కు కల్పించారని ఆయన వివరించారు. మణిపూర్ లో హింసాత్మక దాడులు జరుగుతుంటే మోడీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
భారత దేశంలో అంబేడ్కర్ అన్ని మతాల వారికి కూడా సమాన హక్కు కల్పించారని ఆయన వివరించారు. మణిపూర్ లో హింసాత్మక దాడులు జరుగుతుంటే మోడీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
విశాఖ కంచరపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లో ఓ పైపుకు, తన మెడకు చున్నీ కట్టి విన్యాసాలు చేసిన బాలుడు. వీడియోగేమ్స్లో మాదిరిగా ఫీట్స్ చేస్తుండగా ఘటన జరిగింది. వీడియోగేమ్స్కు అలవాటుపడిన 8ఏళ్ల బాలుడు డింపుల్ సూర్య. బాలుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు గవర్నర్ను కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్కు గంటా శ్రీనివాసరావు, రామారావు, రాజబాబు, గండి బాబ్జి, చిరంజీవిరావు తదితరులు అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు.
టీడీపీ నేత చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు స్పందించారు. విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన సీఎం జగన్పై పలు విమర్శలు చేశారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన పవన్ కళ్యాణ్పై అనుచితంగా వ్యవహరించారు. ఈ అరాచకాలపై న్యాయస్థానంలో తేల్చుకుంటానన్నారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గంటాను కూడా అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలోనే గంటాను కూడా అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు పనిచేశారు.
నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్తో ఏపీలో హైడ్రామా నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత అరెస్ట్ అవ్వడంతో ఏపీలోని అన్ని జిల్లాలో టీడీపీ లీడర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఇటు నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హౌస్ అరెస్ట్ అయ్యారు. అటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.
ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచి నాన్స్టాప్గా దంచిపడేస్తున్నాడు. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తునన్నాయి. దీంతో నగరవాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు విజయవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖలో కోటికత్తి కేసు దాడిపై విచారణ ఎన్ఐఏ కోర్టులో నిర్వహించారు. లాయర్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ వాయిదా వేసింది. అంతేకాకుండా నిందితుడు శ్రీనివాస్రావును విశాఖ సెంట్రల్ జైల్కు తరలించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను కోర్టు ఒప్పుకుంది.
విశాఖలో దారుణం జరిగింది.పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. కక్షతో ప్రియుడు కృరంగా ప్రవర్తించండి. అతికిరాతకంగా ఆమె గొంతను బ్లేడుతో కోసాడు.దీంతో ఆమెకు తీవ్ర గాయమైంది. ఆ వెంటనే అతడు కూడా గొంతు కోసుకున్నాడు. బ్రతుకుంటే ఫోన్ చేయి అని చెప్పి పరార్ అయ్యాడు. మల్కాపురం నెహ్రూ నగర్లో జరిగిన ఘటన కలకలం సృష్టిస్తుంది.