కాపురంలో చిచ్చు పెట్టిన అనుమానం.. భార్యను 12 సార్లు పొడిచి.. ఆ పై తాను కూడా!
పచ్చని కాపురంలో అనుమానం పెనుభూతమై రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఏపీలోని గుడివాడలో భర్త తన భార్యను అతి దారుణంగా 12 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆపై తాను కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు.