TDP: వారు పార్టీలో ఉండొద్దు.. టీడీపీ నాయకుల మధ్య రచ్చ..!
విజయనగరం పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకుల మధ్య రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవిని టీడీపీ నుండి బహిష్కరించాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వారు టీడీపీలో ఉంటూ వైసీపీకి మద్దతుగా ఉన్నారన్నారు.