/rtv/media/media_files/2025/01/18/MIvjLwNw5fe4l6BaqEWt.jpg)
Chandrababu Naidu Kolikapudi Srinivas
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఎమ్మెల్యేకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి. జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై ఎమ్మెల్యే శ్రీనివాస్ దాడి చేశారు. దీంతో ఈ అంశాన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కొలికపూడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి దౌర్జన్యకాండతో ఆత్మహత్యాయత్నం చేసిన ఏ.కొండూరు మండలం గోపాలపురం గ్రామ 5వ వార్డు వైసీపీ మెంబర్ భూక్యా చంటి..
— जोन्स पनिथी Siddham🔥✊🏻 💐 (@jones_panithi) January 12, 2025
భూక్యా చంటి ఇంటికి వెళ్లి ఆమె భర్త భూక్యా కృష్ణపై దాడి చేసిన టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్... pic.twitter.com/HGKUvmH5Sb