Crime News : దారుణం.. ప్రిన్సిపాల్ను కత్తితో కిరాతకంగా హత్య చేసిన విద్యార్థి..!
అస్సాం శివసాగర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ప్రిన్సిపాల్ రాజేష్ను ఓ విద్యార్థి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా తానే చేశానని విద్యార్థి చెప్పాడు. ఒంగోలుకి చెందిన మృతుడు రాజేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.