AP Politics: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకావాలని స్పీకర్ తమ్మినేని నోటీసులు జారీ చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.