/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
నెల్లూరు జిల్లాల్లో లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో రోడ్డుపక్కన వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవగా.. ఆరుగురు మృతి చెందారు. చింతారెడ్డిపాలెం సర్కిల్ దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
నెల్లూరులో కంటైనర్ లారీ బీభత్సం..
— RTV (@RTVnewsnetwork) November 11, 2025
నెల్లూరులో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది.
చేపల లోడుతో వెళ్తున్న లారీ.. మినీ వ్యాను, 3 బైక్లతో పాటు ఓ చెట్టును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ… pic.twitter.com/DUpPLcBwLE
Viral News: కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!
Follow Us