ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా మధుమూర్తి ఏపీలోని చంద్రబాబు సర్కార్ మరో కీలక నియామకం చేసింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా మధుమూర్తిని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మధుమూర్తి మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. By Nikhil 21 Dec 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update Chandrababu Government APHEC షేర్ చేయండి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి