New Update
/rtv/media/media_files/2025/02/24/rcE1LgtM8Zwjj9BIJIaV.jpg)
YS Jagan Pulivendula Tour
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు, ఎల్లుండి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు. స్ధానిక నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఎల్లుండి అంటే ఈ నెల 26న ఉదయం 10 గంటలకు పులివెందుల గుంత బజార్ రోడ్డులో వైయస్ఆర్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్ను జగన్ ప్రారంభించనున్నారు.
24.02.2025
— YSR Congress Party (@YSRCParty) February 24, 2025
తాడేపల్లి
రేపు, ఎల్లుండి (25.02.2025, 26.02.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ @ysjagan పులివెందుల పర్యటన వివరాలు
25.02.2025 షెడ్యూల్
ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు, స్ధానికంగా అందుబాటులో ఉంటారు.…
తాజా కథనాలు