విజయవాడ వరదలకు గల కారణాలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2019 తర్వాత బుడమేరు ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలు, అక్రమ కట్టడాల వల్లే పెద్ద ఎత్తున వరద నీరు విజయవాడను ముంచెత్తిందన్నారు. వీటన్నింటిపై త్వరలో సర్వే జరిపిస్తున్నామని ప్రకటించారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చే పనులను పర్యవేక్షించాలని మంత్రి నారా లోకేష్ ను చంద్రబాబునాయుడు ఆదేశించారు.
పూర్తిగా చదవండి..BIG BREAKING: విజయవాడ వరదలకు కారణం వారే.. చంద్రబాబు సంచలన ప్రకటన!
2019 తర్వాత బుడమేరు ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలు, అక్రమ కట్టడాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వరద నీరు విజయవాడను ముంచెత్తిందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సర్వే జరిపించనున్నట్లు చెప్పారు.
Translate this News: