జూన్ మాసంలో ఎండలు తగ్గుముఖం పడతాయని వాతావరణ నిపుణులు చెబుతుంటారు. ఏప్రిల్, మే నెలలో ఎండ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతుంటారు. జూన్ మాసం.. మృగశిర కార్తెను ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. మృగశిర కార్తె వచ్చి వారం అవుతున్నప్పటికీ భానుడు తగ్గేదేలే అన్నట్టుగా తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎండ వేడి, వడగాల్పులు, ఉక్కపోతతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది..? అసలు కారాణాలేంటి..? అనేది తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..తెలుగు రాష్ట్రాల్లో తగ్గేదేలే అంటున్న ఎండలు! కారణాలు ఏంటి?
Translate this News: