వరద బాధితులకు సచివాలయ ఉద్యోగుల సంఘం సాయం

వరద బాధితులకు సహాయం చేయడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఒక రోజు మూల వేతనాన్ని అందించింది. సంఘం నేతలు ఈ రోజు సీఎం చంద్రబాబును కలిసి విరాళం అందించారు. వారిని చంద్రబాబు అభినందించారు.

New Update
వరద బాధితులకు సచివాలయ ఉద్యోగుల సంఘం సాయం
Advertisment
తాజా కథనాలు