New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Peddireddy-Ramachandrareddy-.jpg)
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రోజు ఉదయం కేరళలోని పంబ నుంచి శబరిమలైలోని అయ్యప్ప స్వామి ఆలయానికి కాలినడకన వెళ్లారు. వీరి వెంట తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఇతర భక్తులు ఉన్నారు.