మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య హింస పెరుగుతోంది. మరోవైపు, మంగళవారం, మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో ఒక గుంపు ఇండియన్ రిజర్వ్డ్ బెటాలియన్ (ఐఆర్బి) క్యాంపు నుండి ఆయుధాలను దోచుకోవడానికి ప్రయత్నించింది. దీంతో భద్రతా బలగాలు గుంపుపై కాల్పులు జరిపింది. ఈకాల్పల్లో 27 ఏళ్ల యువకుడు మరణించాడు.
పూర్తిగా చదవండి..మణిపూర్లో ఆగని అల్లర్లు..మరోసారి కాల్పులు, ఒకరు మృతి
ఈశాన్యరాష్ట్రం మణిపూర్ లో హింస ఆగడం లేదు. రోజురోజుకూ హింసాత్మక ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తౌబాల్ జిల్లాలో, భారత రిజర్వ్ బెటాలియన్ శిబిరం నుండి ఒక గుంపు ఆయుధాలను దొంగిలించడానికి ప్రయత్నించింది. దీంతో సైన్యం కాల్పులు జరపడంతో 27 ఏళ్ల వ్యక్తి మంగళవారం మరణించాడు.
Translate this News: