విపక్ష పార్టీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖ రాశారు. మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో నెలకొన్న గందరగోళానికి ముగింపు పలకాలని లేఖలో విపక్షాలను ఆయన కోరారు. సభలో గందర గోళ పరిస్థితుల నేపథ్యంలో పలు కీలకమైన బిల్లులపై చర్చ జరగుకుండా ఆగి పోతోందని ఆయన లేఖలో తెలిపారు.
పూర్తిగా చదవండి..విపక్షాలకు అమిత్ షా లేఖ….!
విపక్ష పార్టీలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖ రాశారు. మణిపూర్ అల్లర్లపై పార్లమెంట్ లో నెలకొన్న గందరగోళానికి ముగింపు పలకాలని లేఖలో విపక్షాలను ఆయన కోరారు. సభలో గందర గోళ పరిస్థితుల నేపథ్యంలో పలు కీలకమైన బిల్లులపై చర్చ జరగుకుండా ఆగి పోతోందని ఆయన లేఖలో తెలిపారు.
Translate this News: