కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అగస్టు 28, 29 తేదీల్లో ఆయన రెండు రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. మొదట వచ్చే నెల 28న ఆయన తమిళనాడుకు చేరుకుంటారు. అక్కడ రామేశ్వరం ఆలయానికి వెళతారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
పూర్తిగా చదవండి..అమిత్ షా రెండు రాష్ట్రాల పర్యటన…. తెలంగాణకు వచ్చేది అప్పుడే…!
తెలంగాణలో ఉత్సాహంగా పని చేయాలని అమిత్ షా తనకు సూచించారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణకు సంబంధించి పలు అంశాలపై అమిత్ షాతో చర్చించానన్నారు. రాష్ట్రంలో బీజేపీ విజయం కోసం అందరూ కృషి చేయాలని అమిత్ షా చెప్పారన్నారు. బండి సంజయ్ తో భేటీ గురించి అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
Translate this News: