ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన ఎట్టకేలకు ఈ నెల 29 కి ఫిక్స్ అయ్యింది. ఇక ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా వస్తున్నట్టు ఖరారు అయినప్పటికీ ఆయన టూర్ షెడ్యూల్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. దీంతో ఆయన హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం రూపొందించి.. దాన్ని పర్మిషన్ కోసం బుధవారం కేంద్ర హోంశాఖ కార్యాలయానికి పంపించింది.
పూర్తిగా చదవండి..ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా..సామాజిక వర్గాలతో సమావేశం!
ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన ఎట్టకేలకు ఈ నెల 29 కి ఫిక్స్ అయ్యింది. ఆ రోజు ఈవెనింగ్ 4 గంటలకు ఫిలింనగర్ విస్పర్ వ్యాలీలోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘ప్రజాస్వామ్య తెలంగాణ కోసం సామాజిక వర్గాల సమావేశం’ పేరుతో వివిధ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు ఇంకా ఆయా వర్గాల ప్రతినిధులతో సమావేశమవుతారు. పార్టీ అధ్యక్షుడి మార్పు తరువాత మొదటి సారి..అమిత్ షా రాష్ట్రానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Translate this News: