కర్నాటక ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుపు కైవసం చేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగురవేయాలని ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేసీఆర్ సర్కార్ పరిపాలనను ఎండగడుతూ ముందుకెళ్తుంది. తరచూ కేంద్ర మంత్రులు రాష్ర్టంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. తెలంగాణ బీజేపీ క్యాడర్ లో జోష్ను నింపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..తెలంగాణకు రానున్న అమిత్షా.. అనంతరం రాజమౌళితో చర్చ….
Translate this News: