New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Ambati-Rambabu-.jpg)
తాజా కథనాలు
చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో చేసిన తప్పిదం కారణంగానే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నిన్న పోలవరం పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు అంబటి ఇచ్చారు. అంబటి ప్రెస్ మీట్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.