మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన నేడు దేశ రాజధాని ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది . ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్షం భేటీ కానుంది. మే 3 నుండి మణిపూర్లో కాల్పుల వంటి సంఘటనలు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టంలో శాంతిభద్రతలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధాన్ని ఐదు రోజులపాటు అంటే, జూన్ 25 వరకు పొడిగించింది.
పూర్తిగా చదవండి..మణిపూర్ అల్లర్లపై నేడు అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం..!!
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గత కొంతకాలంగా హింసాత్మక ఘటన చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మణిపూర్లో పరిస్థితిపై చర్చించేందుకు హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్షం భేటీ కానుంది. మణిపూర్లో మే 3 నుండి కాల్పుల లాంటి సంఘటనలు కొనసాగుతున్నందున, అశాంతిని నియంత్రించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధాన్ని ఐదు రోజులు, జూన్ 25 వరకు పొడిగించింది.
Translate this News: