Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

సికింద్రాబాద్‌ పరిధిలో పూణె డివిజన్‌ లో వచ్చే మూడు రోజుల పాటు పలు రైళ్లు రద్దయినట్లు అధికారులు వివరించారు. ఈ మేరకు అధికారులు రద్దైన రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణె డివిజన్‌లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

Trains Cancelled: సికింద్రాబాద్‌ పరిధిలో పూణె డివిజన్‌ లో వచ్చే మూడు రోజుల పాటు పలు రైళ్లు రద్దయినట్లు అధికారులు వివరించారు. ఈ మేరకు అధికారులు రద్దైన రైళ్ల వివరాలను అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణె డివిజన్‌లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి. దౌండ్‌లో ఇంటర్‌లాకింగ్ పనిని నిర్వహించడానికి సెంట్రల్ రైల్వే మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేసింది.

ఈ క్రమంలో జులై 29న మొత్తం 15 రైళ్లు, జులై 30న 23 రైళ్లు, జులై 31న 24 రైళ్లు రద్దు కానున్నట్లు సమాచారం. రద్దయిన రైళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

జులై 29న ఈ రైళ్లు రద్దైన రైళ్లు..

12025 పూణె-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, 12169 పూణే-సోల్పూర్ ఎక్స్‌ప్రెస్, 01511 పూణే-బారామతి DMU, 01487 పూణే-హరంగుల్ TOD ఎక్స్‌ప్రెస్, 11406 అమరావతి-పూణే ఎక్స్‌ప్రెస్,

జులై 30న రద్దైన పలు ట్రైన్లు

17613 పన్వెల్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, రైలు నెం 11421 హడప్సర్-సోలాపూర్ DMU ఎక్స్‌ప్రెస్‌, రైలు నెం 11409 దౌండ్-నిజాంబాద్ DMU ఎక్స్‌ప్రెస్, రైలు నెం 01522 డౌండ్-హడప్సర్ DMU, 12220 సికింద్రాబాద్-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్.

Also read: బస్సును ఢీ కొట్టిన ఇన్నోవా కారు..స్పాట్‌ లోనే ఇద్దరు మృతి!

Advertisment
తాజా కథనాలు