2022-23 సంవత్సరం అన్నీ చిత్ర పరిశ్రమలకు అంతగా కలిసి రావట్లేదనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ నుండి మాలీవుడ్ చిత్ర పరిశ్రమ వరకు వరుసగా హఠాన్మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రెండు నెలల్లోనే అనేక మంది సినీ ప్రముఖులు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, ఆర్ఆర్ఆర్ విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ వంటి నటులు ఇటీవలే తుది శ్వాస విడిచారు. కన్నడ నటుడు నితిన్ గోపీ, బాలీవుడ్లో ఆదిత్య సింగ్ రాజ్ పుత్, సీరియల్ నటి వైష్ణవి ఉపాధ్యాయ మరణించారు. మాలీవుడ్ నటుడు హరీష్ పెంగన్ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు లేరన్న వార్త అటు టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను శోక సంద్రంలో ముంచేసింది.
“భద్రాచలం” మూవీ విలన్ కన్నుమూత.. విషాదంలో చిత్ర పరిశ్రమ
Translate this News: