Accident: బైకును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. యువకుడు మృతి..!

ఏలూరు జిల్లా వేగవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను డీసీఎం వ్యాన్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు లక్కవరం గ్రామానికి చెందిన చుండ్రు దేవా(22) గా గుర్తించారు.

Accident: బైకును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. యువకుడు మృతి..!
New Update

Eluru District: ఏలూరు జిల్లా వేగవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను డీసీఎం వ్యాన్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు లక్కవరం గ్రామానికి చెందిన చుండ్రు దేవా(22) గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడుని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

#eluru-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe