Accident: బైకును ఢీకొట్టిన డీసీఎం వ్యాన్.. యువకుడు మృతి..! ఏలూరు జిల్లా వేగవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను డీసీఎం వ్యాన్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు లక్కవరం గ్రామానికి చెందిన చుండ్రు దేవా(22) గా గుర్తించారు. By Jyoshna Sappogula 22 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Eluru District: ఏలూరు జిల్లా వేగవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తోన్న ఇద్దరు వ్యక్తులను డీసీఎం వ్యాన్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు లక్కవరం గ్రామానికి చెందిన చుండ్రు దేవా(22) గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడుని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. #eluru-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి