ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపుతున్న భార్యల సంఖ్య ఇటీవల ఎక్కువైపోతుంది. దైవసాక్షిగా, కుటుంబసభ్యులు సమక్షంలో మూడు ముళ్లు, ఏడు అడుగులు వేసిన సంగతి కూడా మర్చిపోయి పరాయి వ్యామోహంతో జీవితాలు బలి చేసుకుంటున్నారు. వైజాగ్లో కానిస్టేబుల్ రమేశ్ హత్య ఘటన మరువకుముందే తాజాగా తిరుపతిలో కూడా ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో చంద్రశేఖర్ అదే ప్రాంతానికి చెందిన భువనేశ్వరిని 11ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. చంద్రశేఖర్ కొన్నేళ్లుగా చేబ్రోలులో టైల్స్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే ఇంటి పక్క నివసించే సత్యనారాయణతో భువనేశ్వరి వివాహేతర సంబంధం పెట్టుకుంది.
పూర్తిగా చదవండి..ప్రియుడి మోజులో భర్తను దారుణంగా చంపిన భార్య
ఇటీవల ప్రియుడి మోజులో పడి భర్తలను దారుణంగా చంపుతున్న భార్యలు ఎక్కువైపోతున్నారు. మూడు ముళ్లు, ఏడు అడుగులు వేసిన సంగతి కూడా మర్చిపోయి పరాయి వ్యామోహంతో జీవితాలు బలి చేసుకుంటున్నారు.
Translate this News: