/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/tree-1.jpg)
Vikarabad: గాలివానకు చెట్టు విరిగిపడటంతో బైకర్ మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తిమ్మాయిపల్లి నుంచి శామీర్ పేట వెళ్లేదారిలో గాలి దుమారానికి ఓ భారీ వృక్షం విరిగి బైకర్ మీద పడింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన నాగిరెడ్డి రామ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
గాలివానకు విరిగిపడ్డ చెట్టు.. బైకర్ మృతి
వికారాబాద్ - ఈదురుగాలులు తిమ్మాయిపల్లి నుంచి శామీర్ పేట వెళ్లేదారిలో గాలి దుమారానికి ఓ భారీ వృక్షం విరిగి బైకర్ మీద పడింది.
ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన నాగిరెడ్డి రామ్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. pic.twitter.com/dVWBWCxFEK
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2024
ఇదిలా ఉంటే.. రిసెంట్ గా కూడా ఇలా గాలివానకు చెట్టు విరిగిపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. భార్యతో కలిసి స్కూటిపై హాస్పటల్ కు వెళ్తుండగా చెట్టు విరిగిపడింది. దీంతో స్పాట్ లోనే భర్త మృతి చెందాడు. భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.