Vijayanagarm: కన్న కొడుకే తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. ఈ దారుణమైన ఘటన విజయనగరం జిల్లాలోని బొండపల్లిలో చోటుచేసుకుంది. బొండపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న డోల రాము (42) భార్య జయలక్ష్మి (40)ను మొదటి భార్య కుమారుడు డోల లక్ష్మణరావు వారి ఇంటి ముందే కత్తితో అతి దారుణంగా నరికి చంపాడు. ఈ సంఘటన ఉదయం 11 గంటలకు జరిగింది.
పూర్తిగా చదవండి..Crime News: విజయనగరం జిల్లాలో దారుణం.. తల్లిదండ్రులనే కడతేర్చిన కసాయి కొడుకు..!
విజయనగరం జిల్లా బొండపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకే తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. కుటుంబ మనస్పర్థలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Translate this News: