Crime: మొబైల్ ఫోన్ ఎక్కువగా చూస్తుందని మందలించిన తల్లి.. బాలిక ఏం చేసిందంటే?

విశాఖ మధురవాడ కాలనీలో మైనర్ బాలిక బలవన్మరణం చెందింది. మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తుందని తల్లి మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. చికిత్స కోసం గాయిత్రి హాస్పటల్ కి తరలించిన అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థి మృతి

Vijayawada: విశాఖ మధురవాడ కాలనీలో మైనర్ బాలిక బలవన్మరణం చెందింది. వాంబే కాలని ఎం బ్లాక్ లో తల్లి అన్నపూర్ణ కూతురుతో కలసి నివసిస్తుంది. మొబైల్ ఫోన్ ఎక్కువ చూస్తుందని తల్లి మందలించడంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. చికిత్స కోసం గాయిత్రి హాస్పటల్ కి తరలించిన అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు