ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. ఈ భవనంలో కోచింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. మంటలు చెలరేగిన సమయంలో విద్యార్థులు ఆ భవనంలోనే ఉన్నారు. ఘటనాస్థలానికి 11 ఫైరింజన్లు చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం, ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికిల్లోంచి దూకిన విద్యార్థులు..!!
Translate this News: